News
ఇల్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యం
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు 2022 నాటికి ఇండియాలో ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రధాని లక్ష్యమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9.30లక్షల ఇళ్లు మంజూరు చేస్తే, అందులో ఏపీకి 1.93లక్షల ఇళ్లు కేటాయించారని ఆయన చెప్పారు. ఇండియాలో తొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానంతో మోడల్ హౌస్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








